- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
YS షర్మిలకు షాక్.. ఆ కేసులో సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు!
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. కొన్ని రోజుల క్రితం షర్మిల టీఎస్పీఎస్సీ బోర్డు కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు లోటస్ పాండ్లోని ఆమె నివాసం వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన హై డ్రామాలో షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్పై చెయ్యి చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరుసటి రోజు షర్మిల బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. ఈ కేసులోనే విచారణకు రావాలని నాంపల్లి కోర్టు తాజాగా ఆమెకు సమన్లు జారీ చేసింది.
Next Story